PARENT TEACHER MEETING |
---|
రాష్ట్రంలోని అన్ని ప్రభుత్వ పాఠశాలలో తేది:14-11- 2024(గురువారం) పేరెంట్, టీచర్ మీటింగ్(PTM) తల్లిదండ్రులు, ఉపాధ్యాయుల సమావేశాన్ని నిర్వహించాలని పాఠశాల విద్యాశాఖ నిర్ణయించింది.
ఈ మేరకు పాఠశాల విద్యాశాఖ సంచాలకులు, సమగ్ర శిక్ష స్టేట్ ప్రాజెక్టు డైరెక్టర్ ఈవి నరసింహారెడ్డి బుధవారం ఒక ప్రకటన విడుదల చేశారు. తల్లిదండ్రులు, ఉపాధ్యాయుల సమావేశాన్ని పిల్లలకు సంతోషకరమైన బాల్యాన్ని ఇచ్చే భరోసా పేరుతో నిర్వహించాలని వివరించారు. రాష్ట్రంలోని ఆర్జేడీలు, డీఈవోలు ఈనెల 14న తల్లిదండ్రులు, ఉపాధ్యాయుల సమావేశాన్ని అన్ని పాఠశాలల్లో నిర్వహించేందుకు చర్యలు తీసుకోవాలని ఆదేశించారు.
PTM DSE Proceedings | Click Here |
---|---|
Children’s Day & PTM AGENDA | Click Here |
PTM Theme | Click Here |
PTM Invitation | Click Here |
User Manual for Online submission of SSC Students Data | Click Here |
Latest Updates | Click Here |
No comments:
Post a Comment